My Blog List

Monday, January 14, 2013

ఈ సంక్రాంతి శుభవేళ యావత్ తెలుగు ప్రపంచానికి నేను అందిస్తున్న రెండు కానుకలు

                       ఈ సంక్రాంతి శుభవేళ     యావత్ తెలుగు ప్రపంచానికి  నేను అందిస్తున్న రెండు     కానుకలు .
             http://kinige.com/kbook.php?id=1471&name=Telugu+Janapada+Kala 

                                1. తెలుగు జానపద కళ:
                           1/8 డెమ్మీ సైజు లో 272 పేజీలతో 
                                       వెల : రూ . 200/-
   పుస్తకం ముందు అట్ట : తోలి తెలుగు జానపద కళా చైతన్య యాత్రను         ప్రారంభిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానము ,ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి డా . కసిరెడ్డి వెంకట రెడ్డి, యాత్ర రూపశిల్పి తాతా రమేశ్ బాబు.
                   జానపద కళ లను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు  

       ది . 07,08,09 ఆగస్ట్ 2012 తేదిలలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గుడివాడ నుండి ఆడ్డంకి దాకా తొలి ' తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను నేను రూపకల్పన చేసి మూడు రోజులు నిర్వహించటం జరిగింది. 
       ఈ యాత్ర ప్రారంభ సభ, ప్రారంభ పాదయాత్ర ల నుండి ముగింపు వరకు జరిగిన విశేషాలు, ఛాయా చిత్రాలతో సహా ముద్రించటం జరిగింది. తొలి రోజు కృష్ణ జిల్లా , 2 వ రోజు గుంటూరు జిల్లా , 3వ రోజు ప్రకాశం జిల్లా లలో  అద్భుతమయిన ప్రదర్శనలు జరిగిన తీరు ఇవ్వటం జరిగింది. ఇంకా పాల్గొన్న జానపద కళా కారుల ఛాయా చిత్రాలు , కీర్తి శేషులయిన జానపద కళాకారుల చిత్రాలు ,యాత్రలో పాల్గొన్న జానపద కళా పరిశోధకుల చాయా చిత్రాలు కూడా ముద్రించడం జరిగింది. 
       యాత్రనంతరం అందిన ఉత్తరాలు , తెలుగు జానపద కళా రూపాల పట్టిక లను కూడా ఇవ్వటం జరిగింది. 
      
        అనుబంధం గా 'తెలుగు జానపద కళ'ల పై ప్రముఖుల వ్యాసాలను  వ్రాయించి ప్రచురించటం జరిగింది . ఇందులో తెలుగు ప్రజల కళా రూపాలను 'ఆరుద్ర' వ్రాయగా,  డా. బి.జ్యోతి స్వరుపారాణి 'ప్రాచిన జానపద కళా రూపం-పగటివేశం', డా. దేవపాలన  ' జానపద సాహిత్యం-దళిత ఆదివాసిల చైతన్యం ', డా. చిట్టినేని శివ కోటేశ్వర రావు  ' తెలుగు నాటక ప్రదర్శనల్లో జానపద కళా రూపాలు ', డా. పేట శ్రీనివాసులు రెడ్డి ' జానపద కళ లు -సామాజి కాంశాలు ', విద్వాన్ జ్యోతి చంద్ర మౌళి ' ప్రకాశం జిల్లా జానపద కళలు', డా . దామర వెంకట సుబ్బారావు  ' బుర్రకథ -జానపద కళా రూపం', మహాత్మా ' జానపద కళలకు నిలయం గుంటూరు జిల్లా', డా. బీరమ్ సుందర రావు ' కళ సింగారం-భాష బంగారం', జి. రాధ 'జానపద కళా లు -నా అనుభవాలు', కొత్తపల్లి రవిబాబు ' ప్రజా సంస్కృ తోద్యమం -అనుభవాలు', 'జానపదాల్లో వైద్య ప్రసక్తి ', డా. మూలె రామముని రెడ్డి ' జానపద కళలో  సాహితీ సౌరభం ', డా కసిరెడ్డి వెంకట రెడ్డి' రామాయణ కళా రూపాల్లో కల్పనలు', డా. పొద్దుటూరి యెల్లారెడ్డి ' తెలంగాణ యక్ష గానం' , టి. ఉదయ శంకర్ ' జానపదాలు -ప్రజా కళా రూపాలు', తో పాటు 'పగటి వేషాలు -సామజి కాంశాలు ',  'తెలుగు వాకిట బొమ్మాలా ట ',  'కృష్ణాజిల్లా జానపద కళలు ' ,'కొన్ని జానపద కళా రూపాలు' మొదలయిన వ్యాసాలు వున్నాయి. 

                                    ఈ పుస్తకం వెనుక అట్ట :
                               యాత్రా విశేషాల చాయాచిత్ర మాలిక 
  
          తెలుగు జాతి, భాష , సంస్కృతి  సంపూర్ణంగా వర్ధిల్లాలంటే,  తెలుగు జానపదకళలు తెలుగునట్టింట నడయాడాలని సూచిస్తూ సాగిన ఈ జైత్రయాత్ర దిగ్విజయంగా జరిగింది. తెలుగు వారయిన ప్రతి ఒక్కరూ చదవ తగిన పుస్తకం ఇది. 
                                  1. తెలుగు జానపద కళ:
                           1/8 డెమ్మీ సైజు లో 272 పేజీలతో 
                                       వెల : రూ . 200/-
   పుస్తకం ముందు అట్ట : తోలి తెలుగు జానపద కళా చైతన్య యాత్రను         ప్రారంభిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానము ,ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి డా . కసిరెడ్డి వెంకట రెడ్డి, యాత్ర రూపశిల్పి తాతా రమేశ్ బాబు.
                   జానపద కళ లను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు  

       ది . 07,08,09 ఆగస్ట్ 2012 తేదిలలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గుడివాడ నుండి ఆడ్డంకి దాకా తొలి ' తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను నేను రూపకల్పన చేసి మూడు రోజులు నిర్వహించటం జరిగింది. 
       ఈ యాత్ర ప్రారంభ సభ, ప్రారంభ పాదయాత్ర ల నుండి ముగింపు వరకు జరిగిన విశేషాలు, ఛాయా చిత్రాలతో సహా ముద్రించటం జరిగింది. తొలి రోజు కృష్ణ జిల్లా , 2 వ రోజు గుంటూరు జిల్లా , 3వ రోజు ప్రకాశం జిల్లా లలో  అద్భుతమయిన ప్రదర్శనలు జరిగిన తీరు ఇవ్వటం జరిగింది. ఇంకా పాల్గొన్న జానపద కళా కారుల ఛాయా చిత్రాలు , కీర్తి శేషులయిన జానపద కళాకారుల చిత్రాలు ,యాత్రలో పాల్గొన్న జానపద కళా పరిశోధకుల చాయా చిత్రాలు కూడా ముద్రించడం జరిగింది. 
       యాత్రనంతరం అందిన ఉత్తరాలు , తెలుగు జానపద కళా రూపాల పట్టిక లను కూడా ఇవ్వటం జరిగింది. 
      
        అనుబంధం గా 'తెలుగు జానపద కళ'ల పై ప్రముఖుల వ్యాసాలను  వ్రాయించి ప్రచురించటం జరిగింది . ఇందులో తెలుగు ప్రజల కళా రూపాలను 'ఆరుద్ర' వ్రాయగా,  డా. బి.జ్యోతి స్వరుపారాణి 'ప్రాచిన జానపద కళా రూపం-పగటివేశం', డా. దేవపాలన  ' జానపద సాహిత్యం-దళిత ఆదివాసిల చైతన్యం ', డా. చిట్టినేని శివ కోటేశ్వర రావు  ' తెలుగు నాటక ప్రదర్శనల్లో జానపద కళా రూపాలు ', డా. పేట శ్రీనివాసులు రెడ్డి ' జానపద కళ లు -సామాజి కాంశాలు ', విద్వాన్ జ్యోతి చంద్ర మౌళి ' ప్రకాశం జిల్లా జానపద కళలు', డా . దామర వెంకట సుబ్బారావు  ' బుర్రకథ -జానపద కళా రూపం', మహాత్మా ' జానపద కళలకు నిలయం గుంటూరు జిల్లా', డా. బీరమ్ సుందర రావు ' కళ సింగారం-భాష బంగారం', జి. రాధ 'జానపద కళా లు -నా అనుభవాలు', కొత్తపల్లి రవిబాబు ' ప్రజా సంస్కృ తోద్యమం -అనుభవాలు', 'జానపదాల్లో వైద్య ప్రసక్తి ', డా. మూలె రామముని రెడ్డి ' జానపద కళలో  సాహితీ సౌరభం ', డా కసిరెడ్డి వెంకట రెడ్డి' రామాయణ కళా రూపాల్లో కల్పనలు', డా. పొద్దుటూరి యెల్లారెడ్డి ' తెలంగాణ యక్ష గానం' , టి. ఉదయ శంకర్ ' జానపదాలు -ప్రజా కళా రూపాలు', తో పాటు 'పగటి వేషాలు -సామజి కాంశాలు ',  'తెలుగు వాకిట బొమ్మాలా ట ',  'కృష్ణాజిల్లా జానపద కళలు ' ,'కొన్ని జానపద కళా రూపాలు' మొదలయిన వ్యాసాలు వున్నాయి. 

                                    ఈ పుస్తకం వెనుక అట్ట :
                               యాత్రా విశేషాల చాయాచిత్ర మాలిక 
  
          తెలుగు జాతి, భాష , సంస్కృతి  సంపూర్ణంగా వర్ధిల్లాలంటే,  తెలుగు జానపదకళలు తెలుగునట్టింట నడయాడాలని సూచిస్తూ సాగిన ఈ జైత్రయాత్ర దిగ్విజయంగా జరిగింది. తెలుగు వారయిన ప్రతి ఒక్కరూ చదవ తగిన పుస్తకం ఇది. 
                            జై జానపదం! , జైజై జానపదం !

        
      









:

No comments:

Post a Comment