My Blog List

Monday, May 7, 2012

'కవిరాజు'జయంతి సభ -కొన్ని ఛాయాచిత్రాల

'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి 125 వ జయంతి సభ చక్కని వాతావరణంలో జరిగింది. అర్థవంతమైన ప్రసంగాలు  ఆహూతుల హృదయాలను అలరించాయి . సభను చలువ మందిరం లో ఏర్పాటు చేసినప్పటికీ సంకేతిక కారణాల వలన  సభా మందిరాన్నిచల్లదనం పరచుకోక పోయినా, ప్రారంభ సమావేశంలో 'కవిరాజు' ఆలోచనలు, హేతువాదం తో సభ వాతావరణం అంతా నిండిపోయి - ఆ చల్ల దనాన్ని  మించిన సౌఖ్యాన్ని పంచింది. 
నేను ఈ రాత్రికే 'ఎదురీత ' సీరియల్ లో నటించటానికి హైదరాబాదు వెళ్ళవలసి రావటం తో కొన్ని చాయాచిత్రాలను ఇక్కడ ఉంచుతున్నాను . 



                                  సదస్సు జరిగిన ప్రదేశం ఇక్కడే ! ఆ కనిపించే భవనం 2వ అంతస్తులో

                        సభ మందిరాన్ని పర్యవేక్షిస్తూ...డా.వెలగ వెంకటప్పయ్య గారితో నేను . 
ఇక్కడ ఒక విషయం చెప్పాలి . 1984 లో 'జనప్రభ' సాహిత్య మాస పత్రిక ఆవిష్కరణ సభలో మేము ఇద్దరం పాల్గొన్నం. ఆ పత్రిక సంపాదకుడిగా నేను, ఆవిష్కర్తగా డా. వెలగా . ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం.






                                  సభలో కవిరాజు మనవడు, సిని నటుడు సాయిచంద్ గారితో నేను 



                                సదస్సును ప్రారంభిస్తూ ..... ఎడమ నుండి  కేతు విశ్వనాధ రెడ్డి,                                    త్రిపురనేని హనుమాన్ చౌదరి,యెర్నేని వెంకటేశ్వర రావు , ఎం. సి. మహేష్ [సాహిత్య అకాడెమి ప్రాంతీయ కార్యదర్శి ] , డా. వెలగా , తాతా  రమేష్ బాబు[ కుడి చివర ]




                                              మొదటి సమావేశానికి స్వాగతం పలుకుతూ నేను.




                                                      ప్రముఖ కవి బీరం సుందర రావు ,నేను



                                                             డా. ద్వానా శాస్త్రి ,నేను 


మిగిలిన విశేషాలు తరువాత .......మన్నించండి
  

No comments:

Post a Comment