My Blog List

Saturday, February 20, 2010

జన ప్రభ ,సాహిత్య పత్రిక ,పంతొమ్మిది వందల ఎనభై అయిదు



జన ప్రభ ,సాహిత్య మాస పత్రిక సంచికల ఛాయాచిత్రము
జన ప్రభ ,సాహిత్య మాస పత్రిక ఆవిష్కరణ విశేషాలు ,చాయాచిత్రాలు














పంతొమ్మిదివందల ఎనభయ్ నాలుగు డిసెంబర్ ఇరవయ్ మూడు ఆదివారం సాయంత్రం మచిలీపట్టణం , జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం లో జనప్రభ సాహిత్య మాసపత్రిక ఆవిష్కరణ సభ నిరాడంబరంగా జరిగింది. శాభకు డా.మాదిరాజు రామలింగేశ్వరరావు అధ్యక్షత వహిస్తూ 'రచయితా నిబద్ధతని పాటించినా సంపాదక్ల్ మాత్రం అన్ని భావాలను సమాదరించే సమదృష్టి కలిగి వుందాల'ని సలహా ఇచ్చారు.
జనప్రభ తొలి సంచిక ను కృష్ణ జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి డా.వెలగా వెంకటప్పయ్య ఆవిష్కరించారు. 'పత్రిక నిర్వహణ అందునా సాహిత్య పత్రిక నిర్వహణ సాహసంతో కూడిన పని' అని చెప్తూ, పత్రిక సంపాదకుల్ని అభినందించారు.
శ్రీ జోరా శర్మ ప్రారంభ సంచికను సమీక్షా చేస్తూ పత్రికల పుట్టు పూర్వోత్తరాలను కూడా వివరించారు. మచిలీపట్టణం పత్రికలకు పుట్టినిల్లని చెప్తూ , పట్టణం లో వేలువరించాబడ్డ పత్రికల వివరాలందించారు. మినికవిత లేలంటివో పత్రికా ప్రపంచంలో చిన్న పత్రికలలన్తివివని, వీటిని చిన్న చూపు చూడకూడదని, మంచి పత్రికలను సమాదరించాలని కోరారు.
శ్రీ గుత్తికొండ సుబ్బారావు తాన అభినందన ప్రసంగంలో 'కొందరు వ్యక్తులు ముందు సంస్థల పేర్లతో పత్రికలూ స్థాపించి ,తర్వాతా వాటిని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వుపయోగిన్చుకున్తున్నారని ,జనప్రభ అలా కాకుండా సమాజ సమిష్టి ప్రయోజనా లను పెట్టుకొని సాహిత్య కృషి జరపాలని సలహా ఇచ్చారు. పత్రికా నిర్వాహకులు శ్రీ విజయ్ మాట్లాడుతూ పత్రిక స్థాపించటం లో తమ ఆశయం వివరించి జనప్రభ పత్రికా జనందని, దాని బాగోగులు చుచుకోవలసిన భాద్యత కుడా జనంమీదే వుందని చెప్తూ, జనం అండదండలు కోరారు. సమాజ శ్రేయస్సు కోసం దోహదం చేసే రచనలు పంపమని రచయితలను కోరారు.
పత్రిక ను అభినందిస్తూ శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ వడ్డీ కృష్ణమూర్తి కవి అభినందన చందనం సభ కు సమర్పించారు.
సంపాదకులు తాతా రమేశ్ బాబు సాహిత్య పత్రికలలో మేటి గ నిలవటానికి తగిన రచనలు తమకు పంపవలసిందిగా రచయితలను కోరారు.

Tata Ramesh Babu's Art by Dr.Sanjeev Dev

Eighteen Plates
All Plates in water Colours
Each plate original size is 22x14 inches




FOREWORD
BY
DR.SANJIV DEV
Artist&art critic,Writer
26-03-1997

Man lives in the objective world. And in man lies the subjective world.
The Artisst Transforms the objects into ideas and also transforms the ideas into objects.
Art is divided mainlu into two types,realism and Surrealism. The forms in Reallism are the reflections of the world perceived by the senses while those in Surrealism are the conceptions of the mind beyond the sense-perceptions.
Artist Rata Ramesh Babu does equally belong both to Reallism and surrealism. Especially he is more interested in the external world around him than the internal world that belongs to the mind within.
His pictorial creations depict the Hunger and Anger, Sorrow and Joy, Hope and Despair, Love and Hate of the Huma beings in the elemental world. The social element is more active in his art than the aesthetic sensation. He is humanitic in his Artistic approach to things of everyday pragmatic experience.
Ramesh babu is an accomplished craftsman in several techniques and mixed media in addition to the act of the selection of themes mainly secular.
A master artist is he whose themes happen to be sensitive and techniques ddelightful. Essentiall is is not so much the theme as the technique that reallly renders a piece of art a masterpiece.
The works reproduced here belong to a variety of themes and techniques; they belong to pecuilar appearances in forms and emotional in sentiments.An ancient theme can be depicted in modern technique and in the same way a modern theme can be done in ancient techniques.
The Present artist is not merely a painter, but also a poet as well,and thus the word and form co-exist in him as parallel lines enabling both the connoisseur and the common person to listen to and see his aesthetic creations.
The titles of his paintings themselves sound pleasant. He is always restless in quest of novelty in his artistic activities. The titles of some of his works are immensely exquisite,'painting to a never born child',' untitled','feminist', 'after death what?','solitude','aurora','thinker','atom is broken', etc., reveal themselves to be what they are and what they are not.
Tata Ramesh Babu is an ideal thinker,a contemplative abstractionist a concrete colorst and a humane human!

Monday, February 15, 2010

'లయ',ఆకాశవాణి సమీక్షలు -రెండువేలతోమ్మిది సం/


























డిసెంబర్ రెండువేల తొమ్మిది ,విజ్ఞానసుధ మాస పత్రిక లో 'లయ'గ్రంధావిష్కరణ సభ -సమీక్ష
గ్రంధావిష్కరణ సభలు ఎన్నో జరిగాయి .-జరుగుతున్నాయి . కాని 'లయ' గ్రంధావిష్కరణ సభ వినూత్న వరవడి లో సాగి-ఇటువంటి సభలకు నుతనోత్సహాన్ని కలిగించింది.
వినోద,విజ్ఞానాల మేలవింపుతో కూడిన గ్రంధాలు ప్రజా బాహుళ్యాన్ని విజ్ఞానవంతుల్ని చేసి జాగ్రుత పరుస్తాయి . ఈ గ్రందాల కోవలోకి ఇటివల గ్రంధ సమీక్షల ఐ'లయ' మయిన గ్రంధాలు చేరాయి. ఆకాశ వాని గ్రంధ సమీక్షల నుప్రసారం హేయడానికి నంది పలికి...గ్రందాల ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టి..శ్రోతల సంఖ్యా ను పెంచ్కుంది.
వివిధ భాషా సంస్కృతులకు చెందినా అనువాద గ్రంధాలను తెలుగు గ్రందాలును, వైవిధ్య భరితంయన సపుతాలను ఆకాశవాణి ద్వార సమీక్షించిన ప్రముఖ రచయిత ,శ్రీ తాతా రమేశ్ బాబు గ్రంధ సమీక్షలు కృష్ణ జిల్లా కైకలూరు లోని 'సాహితీ మిత్రులు' ఆధ్వర్యం లో గ్రంధరుపం దాల్చి వారి ఆధ్వర్యం లోనే గ్రంధావిష్కరణ జరుపుకున్నాయి.
ఈ ఆవిష్కరనోత్సవ సభ కు స్వాగత వచనాలు పలికిన కైకలూరు సాహితీ మిత్రులు ప్రధాన కార్యదర్శి శ్రీ చింతపల్లి వెంకట నారాయణ కొల్లేటి పక్షుల మృత్యు ఘోష ను కవిత పతనం తో కన్తనిరు తెప్పించారు. సభాధ్యక్షులు మాజీఎమేల్సి శ్రీ కంమిలివితల్ రావు 'ఎలూరు ఫ్లడ్ లైట్ లు మమ్మల్ని వెక్కిరిస్తున్నాయి ' అంటూ నాటి శాసనసభ్యులు ,తమ తండ్రి స్వర్గీయ కంమిలి అప్పారావు శాసనసభ లో ప్రస్తావించిన వైనాన్ని ,ఆనాటి విద్యుత్ శాఖా మాత్యులు స్వర్గీయ గౌతు లచ్చన్న ,నియోజక వర్గ ముఖ్య కేంద్రాలన్నితికి విద్యుత్ సౌకర్యం కల్పించిన వైనాన్ని కవితాత్మకం గా విన్పించి..లయ గ్రంధ సమీక్షలను సోదాహరణలతో వివరించి ...లయ గ్రంధ సమీక్షా ల కర్తకు అభినందనలు తెలియచేసారు.
ముఖ్య అతిధి గా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్దప్రసాద్ లయ గ్రంధావిష్కరణ చేసి గ్రంధకర్త ను 'బహునుఖ ప్రజ్ఞాశాలి' అని కొనియాడారు. తెలుగు వారందరూ సంకుచిత భావాలు విడనాడి విశాల దృక్పథం అలవరచుకోవాలని తెలుగు భాషనీ పరిరక్షించుకొనే కార్యక్రమాలని చేపట్టి ,సవాళ్ళను ఎదుర్కొని మనా భాషనూ రక్షించుకోవాలని ఉద్భోదించారు.
విస్హిష్ఠ అతిధి గా పాల్గొన్న ఆకాశవాణి సంచాలకు లు శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ 'ఆధునిక సంగీతం లో రాగాలు-ప్రయోగాలు' అనే అంశం గురించి ప్రస్తావించి రాగాభారితంగా ప్రసంగించటం విశేషం . రాబింద్రనాథ్ టాగోర్ ,పంకజ్ మల్లిక్, అనిల్భిష్వాష్ ,సాలూరి రాజేశ్వర రావు ,పెండ్యాల నాగేశ్వరరావు వంటి వారి సంగీత వైశిస్త్యాన్ని -ఘంటసాల రాగ సృష్టిని -రాగాలాపనలను సోదాఫ్హ్రనలతో వివరించి ప్రేక్షకులను తన్మయులను చేసారు.
తరం మారుతున్నపుడు వచ్చే మార్పులను స్వాగతించవలసిన అవసరమున్నదని, ఆకసవాని ద్వారా ప్రముఖ గ్రంధాల సమీక్షలను ప్రసారం చేసి- గ్రంధ పరిచయం చేయడం వలన గ్రంధ కర్తలు, సమీక్షకులు, వారి కుటుంబాలు, స్నేహితులు, సంనిగితులు, పుస్త ప్రియులు వంటి వారందరూ ఆకసవాని పట్ల మక్కువను పెంచుకుని....ఆకాశవాణి శ్రోతల సంఖ్యా పెరగటానికి దోహదపడిందని శ్రీ ఆదిత్యప్రసాద్ అన్నారు. ఇంతే గాక ఈ సమీక్షలు గ్రంధ రూపం లో రావడం ముదావహమని పేర్కొన్నారు.
గ్రంధ కర్త శ్రీ తాతా రమేశ్ బాబు స్వర్గీయ మండలి వెంకట కృష్ణ రావు ఇంట్లో తన బాల్యస్మ్రుతులను నేమరువేసుకొంటు, బుద్దప్రసాద్ గారితో తన సాన్నిహిత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ,తనని జాతీయ తెలుగు రచయితల మహాసభలు, ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు, ఇంకా అనేక జాతీయ సదస్సులు, సమావేశాలలో కార్యకర్త గా మలచిన ఆత్మీయ మిత్రులు గుత్తికొండ సుబ్బా రావు గారికి ధన్యవాదాలు తెలియ చేసారు.
తన లయ ఆవిర్భావం ప్రస్తావిస్తూ -తనకు గ్రంధ సమీక్షా లు చేసే అవకాశాన్ని కల్పించటం వల్ల ఆయా గ్రంధాలు పటించి ,అవగాహన చసుకుని జ్ఞానసముపార్జన చేసుకుని విశ్లేషించటానికి అవకాశమిచ్చిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి, వాటిని ముద్రించి ప్రచురించిన సాహితీమిత్రులు కైకలూరు వారికి ధన్యవాదాలు తెలియచేసారు తాతా రమేశ్ బాబు.